అలాగే ఫిబ్రవరి 2 తేదీ నుంచి పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టు ప్రకటించారు. నడికుడి- బీబీనగర్ వంతెన నిర్మాణంలో భాగంగా రైళ్లలో మార్పులు జరిగాయని ఆయన తెలిపారు.
మార్పులు:
-శబరి ఎక్సెప్రెస్ ను కాజీపేట- న్యూ గుంటూరు మీదగా మళ్లించనున్నారు.
-జన్మభూమి ఎక్సెప్రెస్ ను విజయవాడ- కాజీపేట వైపు మళ్లించనున్నారు.
-...
more... సికింద్రాబాద్-రేపల్లె ప్యాసింజరు రైలు నల్లగొండ వరకు, రేపల్లె-సికింద్రాబాద్ రైలును మిర్యాలగూడ వరకు పరిమితం చేశారు.
click here