జిల్లాలోని రాజంపేట మండలం హస్తవరం రైల్వేస్టేషన్ దగ్గర నాగర్సోల్ - ముంబై బాలాజీ ఎక్స్ప్రెస్లో దొంగలు బీభత్సం సృష్టించారు. రైల్లోని ప్రయాణికులను బెదిరించి వారి వద్ద నుంచి నగలు, నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.