విశాఖపట్నం: అరకు, బొర్రా గుహల సందర్శనకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త. కొత్తవలస-కిరండోల్(కేకే) పాసింజర్ రైలు సోమవారం నుంచి తిరిగి పట్టాలెక్కనుంది. బొర్రా-చిమిడిపల్లి స్టేషన్ల మధ్య 32వ టన్నెల్ వద్ద అక్టోబరు 6న కొండరాళ్లు పడడంతో వంతెన...
Its very good news for Tourists...