ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ ఇవ్వాలని రాష్ట్ర విభజన చట్టంలోనే కేంద్రం పొందు పరిచింది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే ప్రకటించాలని తెలిపింది. నాలుగేళ్లుగా పరిశీలనకే సమయం తీసుకున్న మోదీ సర్కార్.. తాజాగా టీడీపీ ఎంపీలు గళం...